భారతీయ పుణ్యక్షేత్రాల్లో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా కొలుస్తుంటారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుమల మొదటి ఘాట్రోడ్డులో చిరుత ఐదేళ్ల బాలుడిపై దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అక్కడే ఉన్న భక్తులు గట్టిగా కేకలు వేయడంతో కొద్ది దూరంలో విడిచి వెళ్లింది.