తెలంగాణలో మరో పరువు హత్య కలకలం సృష్టించింది. ప్రేమించిన యువతితో పెళ్లికి ఒప్పుకోవాలని కోరినందుకు యువతి కుటుంబ సభ్యులు యువకుడిని దారుణంగా నరికిం చంపారు.