మన్యం ప్రాంతంలో ఓ చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆస్పత్రికి తరలించేందుకు సిద్దమయ్యారు. కానీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కడి గిరిజనులు పాప ప్రాణాలను కాపాడేందుకు ఓ సాహసం చేశారు.
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తూ ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతి చోట కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా సోకినవారిలో చాలామంది ప్రజలు కోలుకుంటున్నా, ఇతరత్రా సమస్యలు ఉన్న కొద్ది మంది చనిపోతున్నారు. అయితే, కనీస రహదారి సౌకర్యం లేని ఓ మారుమూల గిరిజన గ్రామానికి మాత్రం కరోనా అంటలేదు. అక్కడి వారికి కరోనా భయం లేదు. గత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు […]