భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల బ్యాచ్ కలకలం సృష్టించినట్లు తెలుస్తోంది. గుప్త నిధుల తవ్వకాల ముఠాల మధ్యలో గొడవలు జరగడంతో కిడ్నాప్ లకు దిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..