ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ ఎంతటి విషాదాన్ని నింపింతో ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. ఈ ప్రమాదంలో మరిణించిన వారి కుటుంబాలు ఇంకా విషాదం నుంచి కోలుకోలేకపోతున్నారు.. ఇక గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.