డబ్బులు సంపాదించే అవకాశం ఉండి కూడా లాభం ఆశించని మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ఈ రైతన్నలు కూడా ఉన్నారు. కిలో టమాటాలని రూ. 200కి అమ్ముకునే అవకాశం ఉన్నా కూడా సగం కంటే తక్కువ ధరకే విక్రయించి అందరి మన్ననలు పొందారు.
పెరిగిన టమాటా ధరలు టమాట సాగు చేసే రైతులకు వరంగా మారాయి. ధరల పెరుగుదలతో ఒక్కసారిగా రైతుల సుడి తిరిగిపోయింది. విపరీతమైన లాభాలతో కోట్లు సంపాదిస్తున్నారు. ఇదే క్రమంలో ఓ రైతు కోటీశ్వరుడయ్యాడు.
ఈ మధ్య కాలంలో చిన్న చిన్న విషయాలకు హత్యలు జరగటం ఎక్కువయిపోయింది. అది కూడా భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి. తాజాగా, ఓ విచిత్రమై సంఘటన చోటుచేసుకుంది. టమోటాల విషయంలో గొడవ జరిగి భార్యను చంపాడు ఓ భర్త. ఈ సంఘటన ఛత్తీష్ఘర్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఛత్తీష్ఘర్, రాయ్ఘర్ జిల్లాలోని బేడిముడ గ్రామానికి చెందిన భగత్ రామ్, దిలో బాయ్ భార్యభర్తలు. ఘటన జరిగిన రోజు రాత్రి దిలో బాయ్ […]