జపాన్ వేదికగా జరగుతున్న టోక్యో పారాలింపిక్స్ 2020లో రికార్డుల మోత, పతకాల వేట మామూలే. అందుకు భిన్నంగా టోక్యో ఓ జంట నిండు జీవితంలో తొలి అడుగుకు వేదికైంది. ఆ అంధ అథ్లెట్కు పతకం అయితే దక్కలేదు కానీ, పచ్చని జీవితానికి చక్కటి తోడు దొరికింది. ‘ట్రాక్’పై ప్రపోజ్ చేసి ఓ గైడ్ తన వైవాహిక జీవితానికి అడుగులు వేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలు విషయం ఏంటంటే కేప్ వర్డే దేశానికి […]
టోక్యో పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. భారత షూటర్ అవని లేఖరా చరిత్ర సృష్టింటింది. ఒకే పారాలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు నెలకొల్పింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం సాధించి అవని లేఖరా పారాలింపిక్స్లో స్వర్ణం గెలిచిన తొలి మహిళగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఎస్హెచ్1 విభాగంలో కాంస్యం గెలిచింది అవని. ఒకటి కంటే […]
టోక్యో పారాలింపిక్స్లో భారత్ అథ్లెట్ల పతకాల వేట కొనసాగుతోంది. భారత్ ఖాతాలో మరో కాంస్యం చేరింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 విభాగంలో షూటర్ సింగ్రాజ్ అదానా కాంస్యం సాధించాడు. ఫైనల్లో 216.8 పాయింట్లతో సింగ్రాజ్ మూడోస్థానంలో నిలిచాడు. 237.9, 237.5 పాయింట్లతో చైనా షూటర్లు స్వర్ణం, రజతాలను సాధించారు. సోమవారం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ అవని లేఖారా బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే. […]
టోక్యో పారాలింపిక్స్లో భారత అథ్లెట్ వినోద్కుమార్ డిస్కస్ త్రోలో సాధించిన పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. పురుషుల డిస్కస్ త్రో ఎఫ్ 52 విభాగంలో 19.91 మీటర్లు డిస్కస్ను విసిరి మూడోస్థానంలో నిలిచాడు. అయితే వినోద్ కుమార్ క్లాసిఫికేషన్ సరిగ్గా లేదని భావించిన పారాలింపిక్స్ కమిటీ అతను ఎఫ్ 52 విభాగంలో పోటీ పడేందుకు అనర్హుడిగా తేల్చారు. ఈ నెల 22నే పారాలింపిక్స్ వర్గీకరణ చేసి తుది జాబితాను విడుదల చేశారు. అందులో భారత అథ్లెట్ వినోద్కుమార్ పేరు […]
టోక్యో పారాలింపిక్స్ 2020లో సోమవారం భారత్ అథ్లెట్లు పతకాల పంట పండిస్తున్నారు. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్64 విభాగంలో భారత అథ్లెట్ సుమిత్ అటిల్ ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు ఏకంగా మూడుసార్లు ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. సుమిత్ అత్యద్భుత ప్రదర్శనతో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. సుమిత్ తొలి ప్రయత్నంలో జావెలిన్ను 66.95 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. రెండో ప్రయత్నంలో ఈటెను 68.08 మీటర్లు విసిరి తన పేరు […]
స్పోర్ట్స్ డెస్క్- మొన్న టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు ఒకే ఒక్క బంగారు పతకం రావడం కొంత నిరాశపరిచింది. మరిన్ని గోల్డ్ మెడల్స్ రావాల్సిందని క్రీడాభిమానులంతా అనుకున్నారు. కానీ నీరజ్ చోప్రా మాత్రమే బంగారు పతకం సాధించగా, భారత్ కు మొత్తం 7 పతకాలు వచ్చాయి. ఇక ఒలింపిక్స్ తరువాత ఇప్పుడు టోక్యోలో పారా ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ఇందులో కూడా భారక క్రీడాకారులు అధ్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నారు. టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్లో భారత్ మరో […]