తిరుపతి-గుంటూరు ఎక్స్ ప్రెస్ లో ప్రయాణికులకు దొంగలు చుక్కలు చూపించారు. ఒకేసారి 20 నుంచి 25 మంది దొంగలు రైలులో దూరి భారీ దోపిడికి పాల్పడ్డారు.