కరోనా కల్లోలం కొనసాగుతోంది. సెలబ్రెటీల నుండి సామాన్యుల వరకు ఎవ్వరిని ఈ మహమ్మారి వదలడం లేదు. ఇప్పటికే కరోనా కారణంగా ఇండస్ట్రీలో చాలా విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. “ఫ్రాంక్లీ విత్ టి.ఎన్.ఆర్” పేరుతో ప్రముఖ డిజిటిల్ మీడియా హౌస్ లో ఇంటర్వూస్ నిర్వహిస్తూ.., ఫేమస్ అయిన తుమ్మల నరసింహ రెడ్డి కరోనా కారణంగా ఈ సోమవారం ఉదయం కన్ను మూశారు. రెండు వారాల క్రితం తన అక్క […]