కొండల మధ్యలో నదిపై బోటు ప్రయాణం చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే సంతోషం కోసం చేసే పడవ ప్రయాణాల్లో అప్పుడప్పుడు విషాదాలు జరుగుతుంటాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో అలాంటి ఘోర విషాదం చోటుచేసుకుంది.