ఖమ్మం జిల్లాలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓ మహిళ వంట నూనే అనుకుని పురుగుల మందుతో వంట చేసింది. ఇది తిన్న ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారుతోంది. పూర్తి వివారాల్లోకి వెళ్తే.. జిల్లాలోని తిరుమలామపాలెంలోని మేడిదపల్లిలో బండ్ల నాగమ్మ, పుల్లయ్య భార్యాభర్తలు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరగగ పల్లవి అనే కూతురు […]
ఈ మధ్యకాలంలో కొందరు మహిళలు వివాహేతర సంబంధాల్లో వేలు పెట్టి నిండు సంసారాలను ఆగం చేసుకుంటున్నారు. ఇంతటితో ఆగుతున్నారా అంటే అదీ లేదు. చివరికి తన ఎఫైర్ కు భర్త అడ్డుగా ఉన్నాడని కొందరు మహిళలు భర్తను చంపటానికి కూడా వెనకాడటం లేదు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భార్య భర్తను దారుణంగా హత్య చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామం. ఇదే గ్రామంలో దావా కనకరాజు, […]