చాలామంది కలలు కంటారు.. వాటిని నిజం చేసుకునేందుకు కృషి చేస్తుంటారు. వాటిని సాకారం చేసుకునే క్రమంలో చాలా మంది సాకులు చూపిస్తూ తప్పించుకుంటారు. కానీ, అలేఖ్య మాత్రం తన జీవితంలో ఎంతో విషాదం చూసినా ఎదిరించి నిలబడింది. తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.
సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.. అబ్బాయిలు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడమే మంచిదని అనిపిస్తోంది. కాదని పెళ్లి చేసుకొన్నా పెళ్ళాం చేతిలో బలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అందరూ ఇలానే ఉండకపోవచ్చు కానీ, భయపెట్టడానికి ఇలాంటి సంఘటనలు నాలుగు చాలు. ప్రియుడితో పొందుతున్న పడక సుఖానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ మహిళ.. తన ప్రియుడితో కలిసి కట్టుకున్నోడిని హతమార్చింది. ఈ ఘటన హయత్నగర్లో చోటుచేసుకుంది. హయత్నగర్లో నివాసం ఉండే శంకర్ గౌడ్, రజిత ఇద్దరూ భార్యాభర్తలు. వీరు […]
హైదరాబాద్, ఆదిభట్ల యువతి డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నవీన్ రెడ్డి పక్కా ప్లాన్ ప్రకారమే యువతిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ముందుగా నవీన్ రెడ్డీ పార్టీ పేరుతో అందరిని తన ఆఫీస్కు పిలిపించుకున్నాడట. అనంతరం వారికి మద్యం ఏర్పాటు చేసి.. మత్తులో ఉన్న వారందరినీ తీసుకొని వైశాలి ఇంటిపై దాడి చేశాడు. సినీ ఫక్కీలో దాదాపు 100 మందితో యువతిని కిడ్నాప్ చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గంటల […]
కరోనా మహమ్మారి ఇక పోయింది అని అనుకున్న ప్రతిసారి రూపాంతరం చెంది మళ్లీ కొత్త వేరియంట్ గా పుట్టుకొస్తూనే ఉంది. దేశంలో కేసుల నమోదులో స్పల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటికే మూడో వేవ్ మొదలైపోయింది అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లాలోని గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఏకంగా 43 మంది విద్యార్థులకు కరోనా నిర్ధరణ జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ముత్తంగి గురుకుల పాఠశాలలో 43 మంది విద్యార్థులు, ఒక […]
హైదరాబాద్- తెలంగాణలో రానున్న మూడు రోజులు పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 15 రోజుల క్రితం వరకు తెలంగాణలో జోరుగా వర్షాలు కురిసినా, ఆ తరువాత వానలు మొహం చాటేశాయి. అక్కడక్కడ చిరు జల్లులు కురుస్తున్నా, భారీ వర్షాలు మాత్రం కురవడం లేదు. దీంతో రాష్ట్రంలో పొడి వాతావరణంతో పాటు, ఉష్ణోగ్రతలు కొంత మేర పెరిగాయి. ఇదిగో ఇటువంటి సమయంలో తెలంగాణలో మరోసారి వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వచ్చే […]