పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 ముగ్గురు టీచర్లతో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక గాయపడిని వారిని పోలీసులు, స్థానికులు స్థానిక ఆస్పత్రికి తరలించారు.