సాధారణంగా మనం గుడికి వెళితే విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థికంగా మన పరిస్థితుల గురించి, సంతానం గురించి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని మొక్కుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు...
ఓ ఎంపీ అధికార దుర్వినియోగం చేస్తున్నాడన్న ఆరోపణపై హైకోర్టు తీర్పు వెలువడింది. ఈ తీర్పుతో చట్టానికి ఎవరూ అతీతులు కారు అని నిరూపితమైంది. అవినీతి, అన్యాయం, అధర్మ సూత్రాలతో అందలమెక్కిన ఓ ప్రజాప్రతినిధికి చెంపపెట్టులా వచ్చింది హైకోర్టు తీర్పు. సామాన్యుడు తిరగబడితే వచ్చే పరిణామాలేంటో తెలియజేశారు. సామాన్యుడి పోరాటం అసామాన్యుడి పదవికే ఎసరు పెట్టింది.
ఆమె పీలమీడులోని హుడ్కో కాలనీలో రోడ్డుపై నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఓ కారు ఆమె వెనకాల వస్తూ ఉంది. కౌశల్యను సమీపించగానే ఓ వ్యక్తి కారు విండోలోంచి భుజం వరకు బయటకు పెట్టాడు.