సామాన్యులు ఏం మాట్లాడినా, ఎలా మాట్లాడినా పట్టించుకోరు కానీ.. సెలబ్రిటీలు మీడియా ముందు మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మెగాస్టార్ చిరంజీవి ‘చెడు చెవిలో చెప్పాలి.. మంచి మైక్లో చెప్పాలి’ అన్నారు.
సుధా మూర్తి గురించి తెలియని వారుండరు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి. ఈమె ఫేమస్ రచయిత్రి, గొప్ప మానవతా మూర్తి. అలాంటి వ్యక్తి ప్రముఖ వ్యాపార వేత్త టాటాపై కోపం వ్యక్తం చేశారంట.
ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. అంత పెద్ద కంపెనీ అధిపతికి సతీమణి అయినా కూడా సుధామూర్తి గొప్ప రచయితగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో సేవాకార్యక్రమాల్లో పాల్గొని గొప్ప మహిళగా కీర్తింపబడ్డారు.
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అత్త గారు, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి కేరళలోని ఓ దేవాలయంలో దేవుడికి నైవేద్యం వండారు. అందరిలానే సాధారణ గృహిణిలా ఆమె కట్టెల పొయ్యి మీద ప్రసాదం వండి దేవుడికి నైవేద్యం పెట్టారు. అయితే దీన్ని కూడా కొంతమంది తప్పుపడుతున్నారు.
కొంతమంది ఎన్ని వేల కోట్లు ఆస్తి ఉన్నా చాలా సాధారణంగా ఉంటారు. ఆమె బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అత్తగారు. అయితేనేం చాలా సింపుల్ గా ఉంటారు. గుడిలో దేవుడికి స్వయంగా కట్టెల పొయ్యిపై ప్రసాదం వండి సమర్పించారు. మిగతా భక్తులలానే తాను కూడా సాధారణ భక్తురాలిగా గుడి బయట రోడ్డు మీద కూర్చుని పాయసం వండి నైవేద్యాన్ని సమర్పించి భక్తి చాటుకున్నారు.