ప్రస్తుతం కాలంలో ప్రయాణలు ఎంత రద్దీగా కొనసాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బస్సు, రైళ్లు ఎక్కడ చూసినా ప్రయాణికులతో కిట కిటలాడుతుంది. ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మెట్రో ట్రైన్ చాలా తక్కువ కాలంలో గమ్యస్థానాలకు చేర్చుతో మంచి ప్రజాదరణ పొందింది.