గత నెల టర్కీ, సిరియాలో భూకంపం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఇక్కడ పలుమార్లు భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఈ మద్య భారత్ లో సైతం వరుస భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి.
ఇటీవల వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత నెల టర్కీ, సిరియాలో వచ్చిన భూకంప విషాదం నుంచి ఇంకా కోలుకోక ముందు పలు దేశాల్లో వరుస భూకంపాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఈ భూకంపాల తీవ్ర స్థాయిలో వల్ల ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతుంది.