ఊరు ఏదైనా, జిల్లా ఏదైనా వీధి కుక్కల బెడద మాత్రం ఇప్పుడు ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. ఎక్కడ చూసినా ఈ వీధి కుక్కల దాడుల గురించే వార్తలు వస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఓ ఘటన ఇప్పుడు ప్రజలను భయపెడుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వీధి కుక్కల దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడుతున్నారు. కొంతమంది చనిపోతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఒంటరిగా కనిపిస్తే కుక్కులు వారిపై దాడులు చేసి చంపేస్తున్నాయి. రాష్ట్రంలోని పలు పట్టణాల్లో, గ్రామాల్లో వీధి కుక్కల గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయాందోళనుకు గురి చేస్తున్నాయి.
వీధి కక్కల దాడిలో హైదరాబాద్ అంబర్ పేట్ లో ఓ ఐదేళ్ల బాలుడు ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే తాజాగా పిచ్చి కుక్క దాడిలో ఓ ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు ఆ కుక్క నుంచి అతడిని రక్షించారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
ఇటీవల దేశ వ్యాప్తంగా కుక్కల దాడుల్లో తీవ్రంగా గాయపడటమే కాదు.. చనిపోతున్న కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అంబర్ పేట్ లో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ ని కుక్కలు దాడి చేసి చంపాయి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనంగా మారింది.
అంబర్పేట వీధి కుక్కల దాడిలో మృతి చెందిన ప్రదీప్ కుటుంబానికి ఆర్జీవీ మద్దతుగా నిలుస్తున్నారు. ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడంతో.. స్వయంగా ఆర్జీవీనే రంగంలోకి దిగాడు. ప్రదీప్ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ప్రజలను కోరాడు. ఆవివరాలు..
సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉండే రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరలవుతోంది. ఇక ఆర్జీవీ ట్వీట్కు నెటిజనులు మద్దతు తెలపడమే కాక.. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు..
ఒక వ్యక్తి రష్మీని రోడ్డు మీదకు తిరగద్దు అంటున్నారు. ఇంట్లో ఉండు, బయటకొస్తే యాసిడ్ పోస్తా అని, చేతబడి చేయిస్తా అని బెదిరించారు. ఎవరా వ్యక్తి? రష్మీని ఎందుకు టార్గెట్ చేశారు?
రామ్ గోపాల్ వర్మ అనగానే వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. తరచు ఏదో వివాదంలో ఉండటం వర్మ స్టైల్. అయితే నిత్యం వివాదాల్లో నిలిచే వర్మ తొలిసారి ఓ సామాజిక అంశంపై సానుకూలంగా స్పందించాడు. అంబర్పేట వీధి కుక్కల ఘటనలో చిన్నారిని కోల్పోయిన కుటుంబానికి వర్మ అండగా నిలిచాడు. వారికి న్యాయం చేయడం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ వివరాలు..
మూగజీవాలకు ఏ చిన్న హానీ కలిగినా వెంటనే స్పందిస్తుంది యాంకర్ రష్మీ. అయితే తాజాగా అంబర్పేట వీధి కుక్కల ఘటన తర్వాత రష్మీపై భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్కి రష్మీ ఒపెన్ చాలెంజ్ చేసింది. ఆ వివరాలు..
మానవత్వం లేదు అని చెప్పుకునే వర్మ.. ఫస్ట్ టైం మానవత్వాన్ని ప్రదర్శించారు. ఎమోషన్స్ లేవు అని చెప్పుకునే వర్మ ఎమోషనల్ అయ్యారు. జంతు ప్రేమికులపై ఒక్కసారిగా సీరియస్ అయ్యారు.