వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో తాజాగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు భయంతో ఆ ట్రైన్ లోకి అందరినీ తోసుకుంటూ వచ్చాడు. ఇక వస్తూ వస్తూనే అందులో ఉన్న మరుగుదొడ్లోకి వెళ్లాడు. కొన్ని గంటలు గడిచినా ఆ యువకుడు అందులో నుంచి బయటకు మాత్రం రాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?