కరోనా మహమ్మారి రెండేళ్ల పాటు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. ఎక్కడ చూసినా చావు కేకలు వినిపించాయి. ప్రపంచవ్యాప్తంగా రెండేళ్లపాటు లాక్డౌన్లు, కోవిడ్ ఆంక్షలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కరోనా వల్ల ప్రాణాలు పోవడమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థమయ్యింది.