ఏపీలో ఆరోగ్య రక్షణ కొరకు జగన్ ప్రభుత్వం చాలా ప్రాధాన్యత వహిస్తుంది. గుండెపోటు బాధితులకు సరికొత్తగా స్టెమీ ప్రాజెక్టును తీసుకొచ్చారు. కార్డియాలజీ, కార్డియోవాస్క్యూలర్ సేవలను ప్రజలకు మరింత దగ్గరగా తీసుకువచ్చేందుకు ఆదేశాలు జారీ చేశారు.