జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఓ పుట్టిన రోజు వేడుకలో భావోద్వేగానికి లోనయ్యారు. నియోజకవర్గంలోని కరుణాపురంలో బుధవారం జరిగిన ఓ చర్చి ఫాదర్ బర్త్ డే వేడుకల్లో ఎమ్మెల్యే రాజయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..తనపై వచ్చిన ఆరోపణలకు బాధపడుతూ కన్నీరు పెట్టుకున్నారు.
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వివాదాలకు కేంద్ర బింధువుగా ఉండే ఈయన పై మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ అధిష్టానం జోక్యం చేసుకొని ఈ గొడవకు పులిస్టాప్ పెట్టినట్టు తెలుస్తుంది.
స్టేషన్ గన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య-సర్పంచ్ నవ్య ఎసిసోడ్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. గత రెండు మూడు రోజుల నుంచి ఎమ్మెల్యేపై మహిళా సర్పంచ్ నవ్య ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఎమ్మెల్యే రాజయ్య జానీకపురం సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లి వారిని కలుసుకున్నారు.
ప్రజా ప్రతినిధి హోదాలో ఉండి ప్రజల సమస్యలను తీర్చాల్సిన ఎమ్మెల్యే.. మహిళా సర్పంచ్ పట్ల అసభ్యంగా వ్యవహరిస్తూ వార్తల్లో నిలిచారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ వైద్య శాఖ మంత్రి తాడి కొండ రాజయ్య.. తనను వేధిస్తున్నారంటూ ఓ మహిళా సర్పంచ్ ఆవేదన చెందుతున్నారు.
దేశ రాజకీయాల్లో మార్పు తేవడానికి 'బీఆర్ఎస్' అగ్రనేతలు అడుగులు వేస్తుంటే, కొంత మంది నేతలు మాత్రం లైంగిక పర్వాలకు తెరలేపారు. అధికార పార్టీకి చెందిన ఓ దళిత మహిళా సర్పంచ్ స్థానిక నేతలు తనను లైంగికంగా వేధిస్తున్నారని కన్నీరు పెట్టుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.
తాటి రాజు, జ్యోతి దంపతులు. వీరికి గతంలో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఎలాంటి గొడవలు లేకుండా ఎంతో సంతోషంగా జీవించారు. కట్ చేస్తే.. ఆరు నెలల క్రితమే అతని భార్య మరణించింది. ఇక భార్య మృతిని తట్టుకోలేని భర్త సైతం ఆమె సమాధి వద్దే ఆత్మహత్య చేసుకున్నాడు.
గురువారం ఓ కారణంతో తండ్రీకొడుకులు పొలం వద్ద గొడవ పడ్డారు. ప్రాణ భయంతో తండ్రి రాజయ్య.. అక్కడే ఉన్న గడ్డపారతో కొడుకు నవీన్ పై తండ్రి దాడి చేశాడు. ఈ దాడిలో కొడుకు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అసలేం జరిగిందంటే?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి గట్టి పోరాటమే చేస్తుంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీనియర్లు, జూనియర్లతో కలిసి పార్టీ ప్రతిష్టను పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మనిషికి దేవుడు ప్రాణం ఇస్తే.. ఆ ప్రాణానికి ఏదైనా అపాయం జరిగిదే వైద్యం చేసి మళ్లీ ప్రాణాలు రక్షించే గొప్ప వృత్తి వైద్య వృత్తి. అందుకే వైద్యుడిని దేవుడితో పోలుస్తుంటారు. డాక్టర్ కావడం అనేది సామాన్య విషయం కాదు.. దానికోసం ఎంతో కష్టపడాలి. అందులో సక్సెస్ సాధించేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఈ మద్య కొంత మంది కంపౌండర్లు, చిన్న చిన్న మూలికా వైద్యం చేసేవారు సైతం దొంగ సర్టిఫికెట్స్ తో డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. […]