తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ నగారా మోగింది. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచి అధికార, ప్రతిపక్షాలు ముమ్మరంగా ప్రచారాలు చేయడం మొదలు పెట్టాడు. ప్రతిపక్ష నేతలు పాదయాత్రలు చేస్తుంటే.. అధికార పక్ష నేతలు గడప గడపకు తిరిగి తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి చెబుతున్నారు.