మరో ఎంఎన్సీ కంపెనీకి సీఈవోగా భారత్కు చెందిన ఓ వ్యక్తి నియమితులు అయ్యారు. ఇప్పటికే పెద్ద పెద్ద సంస్థల సీఈవోలుగా పనిచేస్తున్న మిగిలిన ఇండియన్స్ సరసన ఆయన కూడా చోటు దక్కించుకున్నారు.
ఓ ఇద్దరు కలిసి ఏదైనా తినాలనిపించి, తాగాలనిపించినా ఓ రెస్టారెంట్ కు వెళ్లి.. ఇష్టమైనవన్నీ ఆర్డర్ చేసుకుని తిన్నామనుకుందాం. ఓ పెద్ద రెస్టారెంట్ లో అయితే 3 నుండి 5 వేలు బిల్లు చేస్తాం. అదే ఏదైనా టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, ప్రూట్ జ్యూస్ లు తాగితే మహా అయితే రెండు వేలు లోపు బిల్లు ఉంటుంది. కానీ కేవలం రెండు కాఫీలకే లక్షల్లో వసూలు చేస్తే.. పరిస్థితి ఏంటంటారు..