కరోనా ఆంక్షలు అలుముకున్నాయి. దేశంలో కరోనా నేపథ్యంలో భారతీయ ప్రయాణికులపై యూఏఈ నిషేధం విధించింది. అయితే, దౌత్య సిబ్బంది, యూఏఈ గోల్డెన్ వీసా ఉన్న వారు, అరబ్ జాతీయులకు మా త్రం అనుమతి ఇచ్చారు. బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు కొవిడ్-19 ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగటివ్ వచ్చిన ధ్రువపత్రం తప్పనిసరి. జూన్ 14వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం అంటే ఈ నెల 19న దుబాయ్ నుంచి ముంబైకి […]