మే నెలలో వచ్చే ఎండలకు బండరాళ్లు సైతం పగిలిపోతాయని అంటారు. ఎండల ప్రభావంతో పలు చోట్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.. ప్రాణ నష్టమే కాదు.. ఆర్థిక పరిస్తితి కూడా తలకిందులైంది. ఆర్థిక మాంద్యం కారణంగా ఎన్నో దిగ్గజ కంపెనీలు వేల మంది ఉద్యోగులను నిర్ధాక్షిణ్యంగా తొలగించివేశారు. ముఖ్యంగా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వరుస షాక్ లు ఇస్తున్నాయి.