ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఏకంగా చిడతలు వాయిస్తూ నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై స్పీకర్తో సహా వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. టీడీపీ సభ్యుల తీరును తప్పుపట్టారు. తన నేతలు అసెంబ్లీని ఎంత పవిత్రంగా భావిస్తారో ఉదహరించడానికి.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి గురించి ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఇది కూడా చదవండి: AP అసెంబ్లీలో చిడతలు వాయించిన టీడీపీ సభ్యులు! భాస్కర్ […]
ఆనందాన్ని ఎవరు కొరుకోరు? నిజమైన ఆనందం అందరికి కావాలి. కానీ.., ఈ పోటీ ప్రపంచంలో మనిషి నిజంగా ఆనందంగా ఉండటం సాధ్యం అవుతుందా? లైఫ్ ని రేస్ లా మార్చేసుకుని, మన దగ్గర ఉన్న వాటిని ఆస్వాదించడం మానేసి, లేని వాటి కోసం పరుగులు పెడుతున్నాము. ఇది మనలో ప్రతి ఒక్కరు చేస్తున్న తప్పే. కానీ.., ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మన బాల్యం ఇలా ఉండేదా? కచ్చితంగా కాదు! ఒకే ఒక్క జామకాయ దగ్గర ఉంటే వందల […]
కొత్త జిల్లాల ఏర్పాటు ఏపీ సీఎం జగన్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ వ్యవహరంలో ప్రజావ్యతిరేకతతో పాటు సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా ఈ కొత్త జిల్లాల వ్యవహారంతో పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్సీపీలోని విభేదాలు తెర మీదకు వచ్చాయి. నర్సాపురంలో మాజీ మంత్రి కొత్తపల్లి సబ్బారాయుడు వర్సెస్ ముదునూరి ప్రసాదరాజు అన్న రేంజ్లో రాజకీయం నడుస్తోంది. బుధవారం నర్సాపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. […]