తాజాగా శ్రీలంక-న్యూజిలాండ్ మధ్య మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ను కివీస్ 2-1తేడాతో కైవసం చేసుకుంది. చివరిదైన మూడో టీ20 జరుగుతున్న వేళ ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. మరి ఆ సంఘటన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి వన్డేలో ఓ విచిత్ర కరమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోక తప్పదు. న్యూజిలాండ్ ఫీల్డర్ విసిరిన త్రోకు లంక బ్యాటర్ అవుటయ్యాడు. అది క్లియర్ గా అవుట్ అని రిప్లేలో సైతం కనిపిస్తోంది. అయినా గానీ అంపైర్ దానిని అవుట్ గా ప్రకటించలేదు. ఎందుకంటే?