తెలుగు రాష్ట్రాలలో నూతన సంవత్సరాది వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతాయి. పండుగ వాతావరణంలో జనాలంతా ఎంతో ఆనందంగా ఉగాది పచ్చడి చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ శోభకృత్ నామ సంవత్సర ఉగాదిని.. 'సరిగమప లిటిల్ ఛాంప్స్' విన్నర్ సాయి వేద వాగ్దేవికి మర్చిపోలేని అనుభూతిని అందించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.