ఏటికేడు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతూ పోతున్నాయి. ఈ వేసవిలో కూడా భానుడు ఒక రేంజ్లో మండిపోతున్నాడు. దీంతో ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది చల్లదనం కోసం ఏసీలకు బాగా అలవాటు పడుతున్నారు. అయితే ఎక్కువసేపు ఏసీలో ఉంటే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎవరి దగ్గర చూసినా స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. అయితే కొనుగోలు చేసినంత తేలిక కాదు.. స్మార్ట్ ఫోన్ వాడటం. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టి వాడటం అనేది అత్యంత ప్రమాదకరం. అలా చేయడం వల్ల ఎన్ని నష్టాలు జరుగుతాయో చూడండి.
చాలా మంది కారు కొన్న తర్వాత చాలా రిలాక్స్ అయిపోతారు. ఆ కారు విషయంలో కాస్త నిర్లక్ష్యంగా కూడా వ్యవహరిస్తుంటారు. కానీ, కారు కొన్న తర్వాతే ఎంతో బాధ్యతగా ఉండాలి. కారుకి టైమ్ టూ టైమ్ సర్వీసింగ్ చేయించాలి. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ట్రైన్డ్ టెక్నీషియన్స్ కి మాత్రమే చూపించాలి.
వేసవి కాలంలో కూల్డ్రింక్స్, బీర్ల వాడకం విపరీతంగా పెరుగుతోంది. అయితే ఇలా బీర్లు విపీరతంగా తాగడం వల్ల పెను ప్రమాదం తప్పదు అంటున్నారు వైద్యులు. ఆ వివరాలు..
స్మార్ట్ ఫోన్ వాడకం చాలా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ లేనిదే జీవించే పరిస్థితి కనిపించడం లేదు. అసలు ఫోన్ అనేది మనిషి శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. అయితే స్మార్ట్ ఫోన్ ని అతిగా వాడితే ఎంత ముప్పు అనే విషయాన్ని చాలా మంది గ్రహించడం లేదు. ముఖ్యంగా యువతకి స్మార్ట్ ఫోన్ వాడటం అనేది వ్యసనంలా మారిపోయింది.
సెల్ పోన్ అనేది ఇప్పుడు అందరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. దగ్గర ఏ వస్తవు ఉన్నా లేకపోయినా స్మార్ట్ ఫోన్ మాత్రం చేతిలో ఉండాల్సిందే. ఈ ఫోన్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే నష్టాలు కూడా ఉన్నాయని వినియోగదారులు గుర్తించాలంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Side Effects Of Over Sleeping: ఈ ప్రపంచంలో ప్రాణం ఉన్న ప్రతీ జీవికి నిద్ర అనేది చాలా ముఖ్యం.. ఓ నిత్యవసరం. మనుషుల విషయానికి వస్తే.. మానవ శరీరంలోని అవయవాల పని తీరు సక్రమంగా ఉండాలంటే వాటికి విశ్రాంతి అవసరం. ఆ విశ్రాంతి నిద్ర ద్వారా దొరుకుతుంది. ఒత్తిడి కూడా తగ్గుతుంది. సరైన నిద్ర ద్వారా మనిషి ఆరోగ్యంగా తయారవుతాడు. సాధారణంగా వయసును బట్టి ఎంత సేపు నిద్రపోవాలన్న దానిలో తేడాలుంటాయి. ఓ సగటు యవ్వనస్తుడికి […]
కరోనా కట్టడికి వ్యాక్సినే కీలక ఆయుధం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. టీకా రెండు డోసులు తీసుకుంటే.. కరోనా వచ్చినా మరణాలు ఎక్కువగా సంభవించవని ప్రచారం చేస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా శరవేగంగా వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే వ్యాక్సిన్ పై ఇప్పటికి చాలామందికి పలు అనుమానాలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ఔరంగాబాద్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల తన బిడ్డ […]
కరోనా వైరస్ వణికిస్తుంటే ఇప్పుడు మరింత భయపెట్టేందుకు బ్లాక్ ఫంగస్ వచ్చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో మ్యూకోర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) అని పిలిచే ఈ ఇన్ఫెక్షన్ తాలూకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ ఫంగస్ కారణంగా కరోనా నుంచి కోలుకున్న వారిలో కొద్దిమంది కంటిచూపు కోల్పోవడం.. మరికొందరు అయితే ప్రాణాలను కోల్పోవడం ఇప్పుడు అందోళన కలిగిస్తుంది. మ్యుకర్ మైకోసిస్ ఈ పేరు వింటేనే గుండెల్లో దడ పుడుతోంది. అయితే ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ కరోనా సోకిన వారిలో, […]
సోషల్ మీడియా వచ్చాక ప్రపంచంలోని ఏ మూలనున్న విషయమైనా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఓ చిన్న ఫోటో అయినా, వీడియో అయినా సరే అలా సర్కులేట్ అయిపోయింది. సౌతాఫ్రికాకు చెందిన ఓ పంది ఎంచక్కా కుంచె పట్టి చిత్రాలు గీసేస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వివరాల్లోకి వెళితే సౌతాఫ్రికాలోని పశ్చిమ కేప్ ప్రాంతానికి చెందిన జాన్నే లెఫ్సాన్ […]