అమ్మను మించిన దైవం ఉండదు అంటారు. తనకు ప్రాణ హాని ఉందని తెలిసినా కూడా.. తన కడుపులో ఉన్న బిడ్డ కోసం పురిటి నొప్పులను పంటి బిగువున భరిస్తూ.. మరో ప్రాణికి ప్రాణం పోస్తుంది తల్లి. బిడ్డల ఆలనా పాలనా చూసి పెంచి పెద్ద చేస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి వారికి రూ. 10 లక్షల వరకూ ఆర్థిక సహాయాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు.
మనుషుల్ని కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు మాత్రమే కాదు అనారోగ్య సమస్యలు కూడా కుంగదీస్తాయి. చిన్న జ్వరానికి బ్రతుకు మీద విరక్తి కలుగుతుంది. ఇక పెద్ద సమస్యలు వస్తే చనిపోవాలన్న ఆలోచన వస్తుంది. ముఖ్యంగా యువత ఆత్మ స్థైర్యాన్ని కోల్పోతున్నారు.
నూటికి 90 పెళ్లిళ్లు ఇష్టం లేకుండానే జరిగి.. కాంప్రమైజ్ అనే సిద్ధాంతంపై నడుస్తున్నాయి. పెద్దలు బలవంత పెట్టారని, ఇంకేదో కారణాలతో ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని గుట్టుగా సంసారాన్ని నెట్టుకు వచ్చేవాళ్లు కొందరైతే..
భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు సహజం. కానీ ఈ మద్య కొంతమంది గొడవలు జరిగిన తర్వాత క్షణికావేశానికి గురై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పపడి నిండు జీవితాలను బలిచేసుకుంటున్నారు.
ఊహించని విధంగా, ఊహాతీతంగా ఉపద్రవంలా ముంచుకొస్తుంటాయి ప్రమాదాలు. ఒక్కోసారి దీని తీవ్రత ఎక్కువగా ఉండొచ్చు. తక్కువగానూ ఉండవచ్చు. ఆ తర్వాత ఎంత బాధ పడినా ప్రయోజనం ఉండదు. యాక్సిడెంటల్గా జరిగిన కొన్ని సంఘటనలు కొన్ని సార్లు ప్రాణాల మీదకు కూడా తెస్తాయి.
తెల్లారితే కూతురు పెళ్లి. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. బంధువులు అంతా ఇంటికి చేరడంతో ఇళ్లంతా సందడిగా మారింది. ఇక మరికొన్ని గంటల్లో పెళ్లి అనగా.. పెళ్లి కూతురు తండ్రి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?
సర్పంచ్ తన విధుల్లో భాగంగా తన ఊరి అభివృద్ధి కోసం పాటుపడతాడు. రోడ్లు వేయించడం, కాలువలు తవ్వించడం, చెట్లను నాటించడం, అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవడం వంటి చర్యలు చేపడతాడు. కానీ సిద్ధిపేటకు చెందిన సర్పంచ్ గలీజు పని చేసి వార్తల్లో నిలిచాడు.
ప్రమాదం ఎక్కడ నుంచి పొంచి ఉంటుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వారు అకస్మాత్తుగా ఈ లోకం నుంచి దూరమైతున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.