హైదరాబాద్- తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పై చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో అందరికి తెలుసు. ఉద్యోగాల భర్తీ కోసం ప్రతి మంగళవారం వైఎస్ షర్మిల నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. ఆమె దీక్షను ఎద్దేవా చేస్తూ మంత్రి నిరంజన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొత్తగా మంగళవారం మరదలు బయలుదేరిందంటూ వైఎస్ షర్మిలను ఉద్దేశిస్తూ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. […]
పొలిటికల్ డెస్క్- రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఆరోపణలు గుప్పించుకోవడం సహజం. కానీ ప్రత్యర్ధులపై మాట్లాడేటప్పుడు ఒక్కోసారి నోరు జారుతుంటారు. ఇలా మాట మీరిన సందర్బాల్లో ఆ మాటను వెనక్కి తీసుకోవడమో, లేదా క్షమాపణలు చెప్పడమో చేస్తుంటారు పొలిటీషియన్స్. కానీ మహిళా నేతలపై మాట్లాడేటప్పుడు నోరు జారితే మాత్రం అది రచ్చ రచ్చ అవుతుంది. ఇదిగో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఇలాంటి పరిస్థితే నెలకొంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలపై వ్యవసాయ […]
హైదరాబాద్- వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలకు హుజూరాబాద్ ఎన్నికల నేపధ్యంలో చుక్కెదురైంది. గత కొన్ని రోజులుగా షర్మిల రాష్ట్రంలో నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తెలంగాణలో ప్రతి మంగళవారం నిదుగ్యోద నిరాహార దీక్ష చేస్తూ, కేసీఆర్ ప్రభుత్వంపై ఆందోళన చేస్తోంది షర్మిల. ఇదిగో ఇటువంటి సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ పోటీ చేయడం లేదని చెప్పింది వైఎస్ షర్మిల. కానీ నిరుద్యోగులు, ఇండిపెండెంట్లు, యువకులతో […]
అనంతపురం క్రైం- ప్రస్తుత సమాజంలో హింస పెరిగిపోయింది. అది కూడా పవిత్రమైన భార్యా భర్తల మధ్య కలతలు చెలరేగిపోతున్నాయి. ఆలూ మగల మధ్య అనుమానం పెనుభూతమై ప్రాణాలను హరిస్తోంది. ఇదిగో ఇక్కడ భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త, పరాయి మగవాళ్లతో మాట్లాడనని ఆమెను హామీ పత్రం రాసివ్వాలని ఒత్తిడి తెచ్చాడు. ఇందుకు భార్య ఒప్పుకోకపోవడంతో ఆమెపై హత్యయత్నం చేశాడా దుర్మార్గుడు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన రజాక్కు, అనంతపురానికి చెందిన షర్మిలతో 15 ఏళ్ల కిందట […]
హైదరాబాద్- ప్రశాంత్ కిశోర్.. భారత్ లో ఈ పేరు తెలియని రాజకీయ నాయకుడు ఉండరేమో. ఎందుకంటే ప్రధాని మోదీ నుంచి మొదలు పలు రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేశారు ప్రశాంత్ కిశోర్. ఆంద్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి కూడా ప్రశాంత్ కిశోరే వ్యూహాలు రచించారు. ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు రచించారంటే ఇక గెలుపు ఖాయం అన్న పేరు ఉంది. ఇక ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ శిష్యులు సైతం రాజకీయ వ్యూహాలు […]
తెలంగాణ రాష్ట్ర రాజకీయం కొత్త మలుపు తీసుకుంటుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అధికార పార్టీ టి.ఆర్.ఎస్ కి నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో తిరుగులేదు. కానీ.., ఒకరి తరువాత ఒకరిగా కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ.., ఆయన ప్రత్యర్ధులు పెరిగిపోయారు. ఇక తాజాగా ఈటల రాజేందర్ పార్టీ నుండి బయటకి రావడంతో కేసీఆర్ పై విమర్శలు చేసే వారి సంఖ్య మరింతగా పెరిగింది. అయితే.., మిగతా వారితో రాజకీయ పోరు ఎలా ఉన్నా.., ఈటలతో మాత్రం […]