ఆమెకు పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త అనారోగ్యంతో గతేడాది కన్నుమూశాడు. ఈ క్రమంలోనే ఓ 50 ఏళ్ల వ్యక్తి ఆ మహిళకు దగ్గరయ్యాడు. నేనున్నానంటూ భరోసానిచ్చాడు. అలా వీరి బంధం చివరికి వివాహేతర సంబంధంగా రూపుదాల్చింది. అయితే ఇటీవల ఓ రోజు ఏం జరిగిందంటే?