బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో 3-4 రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఫలితంగా ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులిచ్చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినా ఏపీలో దంచి కొడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం విశాఖపట్నం సమీపంలో కేంద్రీకృతం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉంది. ఏపీలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో దంచి కొడుతున్నాయి. లోతట్టు […]