కస్టమర్లు బ్యాంకుల పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండటం కోసం బ్యాంకులు పలు రకాల చర్యలు తీసుకుంటూ రక్షణ కల్పిస్తాయి. అయితే తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు అలర్ట్ జారీ చేసింది. మరి మీరు ఎస్బిఐ ఖాతాదారులైతే అదేంటో తెలుసుకోండి.