కాకినాడ జిల్లా అన్నవరం ప్రాంతంలోని దువ్వాడ రైల్వే స్టేషన్ లో జరిగిన ప్రమాదంలో ఎంసీఏ చదువుతున్న శశికళ అనే విద్యార్ధిని మరణించిన సంగతి తెలిసిందే. దాదాపు 30 గంటల పాటు ఆ యువతి మృత్యువుతో పోరాడి ఓడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. శశికళ మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శశికళ మృతితో ఆమె తల్లిదండ్రులను కన్నీటి రోదలను ఆపడం ఎవరి తరం కాలేదు. ఎన్నో నోముల ఫలంగా పుట్టిన బిడ్డ ఇలా అర్థాంతరంగా […]
శశికళ.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఈ విద్యార్థిని మరణం కలచివేస్తోంది. ఉన్నత చదువులు చదువుకుని తల్లిదండ్రులను ఆనంద పెట్టాలి అనుకుంది. కానీ, దువ్వాడ రైల్వే స్టేషన్ లో కాలుజారి రైలు కింద పడటం వల్ల ఆమె ఆశలు అన్నీ అడియాసలు అయ్యాయి. 30 గంటలు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. అపస్మారకస్థితిలోనే ఆమె కన్నుమూసింది. పెళ్లైన ఆరేళ్ల తర్వాత ఎన్నో పూజలు, నోములు నోస్తే పుట్టిన ఒక్కగానొక్క కుమార్తెను కోల్పోయిన ఆ తల్లిందండ్రులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. శశికళ ప్రమాదం […]
దువ్వాడ రైల్వే స్టేషన్ ఘటనలో ఎంసీఏ విద్యార్థిని శశికళ మృత్యువాతపడిన సంగతి తెలిసిందే. దాదాపు 30 గంటల పాటు మృత్యువుతో పోరాడి ఆమె ఓడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. శశికళ మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. శశికళ తల్లిదండ్రుల ఆవేదనకు అడ్డులేకుండా పోయింది. ఎన్నో నోముల ఫలంగా పుట్టిన బిడ్డ ఇలా అర్థాంతరంగా తమను వదిలి వెళ్లిపోవటంతో ఆ తల్లిదండ్రులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. వారి బాధ ఎవరూ తగ్గించలేనిది. శశికళ వారి […]