భర్త అంటే భరించేవాడు అంటారు. కానీ.., ఆ భర్త మద్యానికి బానిసై, మోసాలకి పాల్పడుతూ.. భార్యకి భారం అయ్యాడు. ఇదేం పద్ధతి అని ప్రశ్నించినందుకు ఆమెని హతమార్చాడు. చేసిన దారుణాన్ని కప్పి పుచ్చుకోవడానికి కరోనా వైరస్ పేరు చెప్పి.., అడ్డంగా పోలీసులకి దొరికిపోయాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.., కడప జిల్లా బద్వేల్ కి చెందిన మారేంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి చిన్న తనంలోనే రాజకీయాల వైపు ఆకర్షితుడయ్యాడు. ఇందుకోసం సోషల్ సర్వీస్ అంటూ హడావిడి చేస్తూ.., పెద్ద పెద్ద […]
అమరావతి- తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆక్సీజన్ అందక 11 మంది చనిపోయిన ఘటన రాజకీయంగా కలకలం రేపుతోంది. కరోనా మహమ్మారి విజృంబిస్తున్నఈ సమయంలో తిరుపతి రుయా ఆస్పత్రిలో మరణమృదంగం మోగడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయాందోళకు గురిచేసింది. కరోనా సోకి చికిత్స తీసుకుంటున్న రోగులు ఆక్సీజన్ అందక చనిపోయారని తెలిసిన వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో రుయా ఘటనకు జగన్ ప్రభుత్వ అసమర్థతే కారణమనే విమర్శళు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు బాధ్యత వహించి ఏపీ ముఖ్యమంత్రి […]
కరోనా విపత్కర పరిస్థితిల్లో ఒక్కో రాష్ట్రానిది ఒక్కో కష్టం. మనసుని కలిచి వేచే విషాద సంఘటనలు దేశం అంతా జరుగుతున్నాయి. తాజాగా తిరుపతి రుయా హాస్పిటల్ ఇందుకు వేదిక అయ్యింది. చిత్తూరు జిల్లాలోని తిరుపతి రుయా హాస్పిటల్ లో పేషెంట్లకు ఆక్సిజన్ సరఫరా సరైన సమయానికి అందక 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. చెన్నై నుండి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్స్ 5 నిముషాలు ఆలస్యంగా రావడంతోనే ఈ దారుణం జరిగిందని అధికారులు చెప్తున్నారు. మరోవైపు […]
కరోనా.. కరోనా.. కరోనా.. ఇప్పుడు ఎక్కడ పట్టినా ఈ ఒక్క మాట తప్ప ఇంకేమి వినిపించడం లేదు. ప్రజల ప్రాణాలు సైతం గాలిలో దీపాలు అయిపోతున్నాయి. ఇక్కడ ఎవ్వరి జీవితానికి గ్యారంటీ లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో ఇంకాస్త బాధ్యతగా ఉండాల్సిన నాయకులు, అధికారులు కూడా పరిస్థితిలను హ్యాండిల్ చేయలేకపోతున్నారు. తాజాగా తిరుపతి రుయా హాస్పిటల్ లో జరిగిన ఘటన కూడా ఇదే కోవలోకి వస్తుంది. చిత్తూరు జిల్లాలోని తిరుపతి రుయా హాస్పిటల్ లో పేషెంట్లకు ఆక్సిజన్ […]
తిరుపతి- ఆంద్రప్రదేశ్ లోని తిరుపతిలో ఘోరం జరిగిపోయింది. స్థానిక రుయా ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. హాస్పిటల్ లోని కరోనా ఎమర్జెన్సీ వార్డులో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆక్సిజన్ అందక సుమారు 11 మంది కరోనా రోగులు చనిపోయారు. మరో 13 మంది కరోనా రోగుల పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలోని ఎం.ఎం. 1,2,3 వార్డులో ఆరుగురు, ఎం.ఎం.4,5,6లో ఒకరు, ఐసీయూలో ముగ్గురు మొత్తం పది మంది మృతి చెందారు. ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసేపుడు కంప్రజర్ […]
తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మంచి మనసు చాటుకున్నారు. రెండు సార్లు కరోనా వచ్చినా గొప్ప పనికి పూనుకున్నారు. మహమ్మారి కారణంగా మానవత్వం ప్రశ్నార్థకంగా మారుతోంది.అనుబంధాలకు తావులేదంటే కలికాలమని చెప్పుకుంటూ వచ్చాం. కానీ ప్రస్తుతం నడుస్తున్న కరోనా కాలంతో పోల్చుకుంటే కలికాలమే లక్ష రెట్లు మేలTనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. పోయిన వాళ్లు ఎటూ తిరిగి రారని, తమను తాము రక్షించుకోవడం తక్షణ కర్తవ్యమనే భావనతో, సొంత వాళ్ల మృతదేహాలను కాటికి చేర్చలేని […]