‘బజ్బాల్’ అనే పదం పుట్టకముందే.. అంతకుమించిన విధ్వంసంతో వన్డేల్లో రెండు సార్లు ప్రపంచ రికార్డులు నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించిన ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇటీవల టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో క్రికెటర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు.
టీ20 క్రికెట్లో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్న బీసీసీఐ.. సీనియర్లకు పొమ్మనలేక పొగబెట్టినట్లు కనిపిస్తోంది. దీంతో సీనియర్ ప్లేయర్లు రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికే యోచనలో ఉన్నట్లు సమాచారం.
టీచర్లు పాఠశాలలకు సరిగా హాజరు కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలిగేలా వ్యవహరించే వారి పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుదీర్ఘకాలం సెలవులో ఉంటున్న ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పదహారో సీజన్ ఐపీఎల్ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ఈ వివాదాల్లో ముఖ్యంగా కోహ్లీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. గంగూలీతో ఆపై గంభీర్తో అతడు ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. వీటిని పక్కనబెడితే.. ధోని రిటైర్మెంట్ అంశం కూడా ఈ సీజన్లో మరో ఇంట్రెస్టింగ్ అంశం.
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని అనుకుంటే 100 టెస్టులు ఆడేవాడని రవిశాస్త్రి అన్నాడు. ఒకే ఒక కారణం వల్ల అతడు రిటైర్మెంట్ ప్రకటించాడని ఆయన తెలిపాడు.
చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోని రిటైర్మెంట్ మీద ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. అయితే దీనిపై ఒక టీమిండియా స్టార్ బ్యాటర్ స్పందించాడు. ధోనీకి వయసు పెరుగుతోందంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
క్రికెట్ లో సుదీర్ఘకాలం పాటు సేవలందించిన ఆటగాళ్లు.. కొంత కాలం తర్వాత తమ ఆటకు వీడ్కోలు పలకడం సాధారణ విషయమే. ఇక తమ రిటైర్మెంట్ పోస్ట్ లో భావొద్వేగపూరితమైన మాటలను పంచుకుంటుంటారు ఆటగాళ్లు. ఈ క్రమంలోనే తమ కెరీర్ కు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలుపుతారు. అయితే ఈ రిటైర్మెంట్ కాపీని ఆటగాళ్లు సొంతగా రాసుకుంటారు. కానీ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన ఓ టీమిండియా క్రికెటర్ వీడ్కోలు కాపీ.. మరో ఆటగాడి రిటైర్మెంట్ కాపీని మక్కీకి […]
అంతర్జాతీయ క్రికెట్లో కేవలం 4 వన్డేలు, 4 టీ20 మ్యాచ్లు ఆడిన అనుభవం. కానీ.. కేవలం ఒకే ఒక్క ఓవర్తో హీరోగా మారిపోయాడు. ప్రపంచ వ్యాప్తంగా అతని పేరు మారుమోగిపోయింది. అతనే 2007 టీ20 వరల్డ్ కప్ హీరో జోగిందర్ శర్మ. టీమిండియా గెలిచిన మొట్టమొదటి టీ20 వరల్డ్ కప్ 2007లో పాకిస్థాన్తో జరిగిన ఫైనల్లో చివరి ఓవర్లో పాకిస్థాన్కు 13 రన్స్ కావాల్సిన టైమ్లో ధోని అనూహ్యం నిర్ణయంతో బాల్ అందుకుని.. మిస్బా ఉల్ హక్ను […]