మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీలాంటి రాజకీయ నేతలు ఉండటం చాలా అదృష్టం అంటున్నారు. ఇంతకు ఆయనపై జనాలు ఇలా ప్రశంసలు కురిపించడానికి కారణం ఏంటంటే.. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ మహిళను జేసీ దివాకర్ రెడ్డి స్వయంగా తన కారులో తీసుకెళ్లి.. ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. బాధితురాలి పట్ల ఆయన చూపిన శ్రద్ధను జనాలు ప్రశంసిస్తున్నారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నం […]
నిత్యం మనం అనేక రకాల ప్రమాదాలు చూస్తుంటాము. ఆ ప్రమాదాలోని బాధితులు తమని రక్షించమని ప్రాధేయపడుతుంటారు. చాలా మంది జరుగుతున్న ప్రమాదాన్ని చూస్తునే ఉంటారు కానీ.. అందులోని వారిని కాపాడే ప్రయత్నం చేయరు. కారణం వారి ప్రాణాలు పోతాయనే భయం. కానీ కొందరు మాత్రం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బాధితులను రక్షిస్తారు. అలాంటి వారిని దేవుడు అంటారు. తాజాగా అగ్నిప్రమాదంలో ఉన్న భవనం నుంచి ఓ యువతిని తమ ప్రాణాలకు తెగించి మరి కాపాడారు ఇద్దరు […]
మనలో కొంత మందికి పాము చూస్తే చాలు భయంతో దూరంగా పరిగెడుతారు. మరికొందరు అయితే కర్రతో అందుకొని దాని ఊపిరి తీసేవాళ్లుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాగుపాముకు నోటితో ఆక్సిజన్ అందించి దాని ప్రాణాలు రక్షించాడు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది. ఒడిశా రాష్ట్రంలోని మల్కన్గిరి జిల్లాలోని నువాగూడ షాహీలో ఓ వ్యక్తి ఇంట్లోకి నాగుపాము కనబడింది. దీంతో అతడు వెంటనే స్నేక్ హెల్ప్లైన్కు సమాచారం అందించాడు. జిల్లాకు చెందిన […]
మహారాష్ట్రపై తౌక్టే తుపాను ప్రభావం అధికంగా కనిపించింది. ముంబైకి సమీపంలో అరేబియా సముద్రంలో భారీ నౌకలు కొట్టుకుపోయాయి. బాంబే హై ప్రాంతంలో ఓఎన్జీసీ చమురుక్షేత్రం వద్ద సేవలు అందిస్తున్న పి 305 అనే భారీ నౌక తుపాన్ ధాటికి సముద్రంలోనే మునిగిపోయింది. తౌక్టే తుపాన్ తీరం దాటుతున్న సమయంలో కొట్టుకుపోయిన రెండు నౌకల్లో ఒక నౌక ముంబయి తీర ప్రాంతంలో మునిగిపోయింది. ఈ నౌక సముద్రంలోకి కొట్టుకుపోయిన సమయంలో నౌకలో 261 మంది ఒఎన్జిసి ఉద్యోగులు ఉన్నారు. […]