కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ భారతీయ సంచార్ నిగమ్ లిమిటెడ్ వినియోగదారులకు మరో సంచలనమైన ఆఫర్స్ అందిస్తోంది. జియో, ఎయిర్టెల్ వంటి టెలికమ్యూనికేషన్స్కు ధీటుగా సరికొత్త ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈరోజుల్లో రీఛార్జ్ చేయాలంటే కనీసం రూ. 300 అవుతుంది. డైలీ 1 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్ కావాలంటే మనిషికి రూ. 300 అవుతుంది. అదే ఒక కుటుంబంలో నలుగురికి రీఛార్జ్ చేయాలంటే రూ. 1200 అవుతుంది. ఒకే ఒక్క ప్లాన్ ఉంటే బాగుంటుంది కదా. అది కూడా తక్కువ ధరకే. అయితే మీ కోసమే ఈ రీఛార్జ్ ప్లాన్స్.
ఒకప్పుడు ఫోన్ రీఛార్జ్ నెలంతా వచ్చేది. ఇప్పుడు తెలివితేటలు చూపిస్తూ 28 రోజులకే పెడుతున్నారు. దీని వల్ల 13 నెలలు రీఛార్జ్ చేయించుకోవాల్సి వస్తుంది. అయితే నెల రీఛార్జ్ లు చేసే సరికి సామాన్యులకు భారంగా మారుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ ని ఎంచుకుంటే కొంత డబ్బు ఆదా అవుతుంది. ప్రతి రూపాయి విలువైనదే అని ఆలోచించేవారు, ఆచి తూచి ఖర్చు పెట్టేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది.
ఎయిర్ టెల్ వినియోగ దారులకు దేశవ్యాప్తంగా టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రకరకాల రీచార్జ్ ప్లాన్ లను అందిస్తోంది. అపరిమిత కాలింగ్, 5జీ డేటా, ఓటీటీ ప్రయోజనాలను అందించే ఎయిర్ టెల్ ప్లాన్ ల వివరాలేంటో తెలుసుకుందాం..
మీరు ఎక్కువుగా ఫోన్ ని కాలింగ్ కోసమే ఉపయోగిస్తుంటారా..? అయితే, ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే. ప్రెస్టేజ్ కోసం స్మార్ట్ ఫోన్లు కొని అధిక రీఛార్జ్ ధరల భారాన్ని భరించడం కంటే, జియో ఫీచర్ ఫోన్ కొని ఆ భారాన్ని సగానికిపైగా తగ్గించుకోవచ్చు. ఎలా..? అన్నది తెలుసుకోవాలంటే కింద చదవండి.
సినిమా థియేటర్స్ లో కంటే ఇప్పుడు అందరూ ఓటీటీల బాటపట్టారు. థియేటర్ లో రిలీజైన నెలా, రెండు నెలలకే సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లకు డిమాండ్ పెరిగిపోయింది. అమెజాన్ ప్రైమ్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే నెలకు రూ. 179, నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ బేసిక్ ధర నెలకు రూ. 199, ఇక డిస్నీ+హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ పొందాలంటే నెలకు రూ. 300/- అవుతుంది. మొత్తంగా 700 దాకా అవుతుంది. […]
నష్టాల్లో ఉన్నామంటూ టెలికాం కంపెనీలు రోజుకొకటి చొప్పున ధరలను పెంచేస్తున్నాయి. మునుపటి ప్లాన్ల ధరలలో కొన్ని మార్పులు చేసి.. వాటికి మరికొన్ని కొత్త ప్రయోజనాలు జోడించి కొత్తవాటిగా ప్రవేశపెడుతున్నాయి. వీటి వల్ల యూజర్లకు పెద్దగా ప్రయోజనాలు ఉండటం లేదు కదా ధరల పెరుగుదలతో మరింత భారాన్ని పెంచుతోంది. ఇలాంటి పరిస్థితులలో అగ్రశ్రేణి టెలికాం కంపెనీల కన్నా.. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ ఎన్ ఎల్, వోడాఫోన్ ఐడియా(వీఐ) కొంచెం బెటర్. ‘వీఐ’లో అతి తక్కువ ధరకే డేటా, […]
ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్లతో యూజర్లను ఆకట్టుకుంటోన్న ‘రిలయన్స్ జియో’ మరో రెండు వినూత్న ప్లాన్లను లాంచ్ చేసింది. 24 రోజులు, 28 రోజులు, 56 రోజులు అనే ప్లాన్లకు భిన్నంగా నెల, మూడు నెలల కాల వ్యవధితో ఈ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇవి తక్కువ ధరలోనే గరిష్ట వ్యాలిడిటీ, గరిష్ట డేటా ప్రయోజనాలు అందిస్తున్నాయి. రూ.349, రూ.899.. ధరలలో తీసుకొచ్చిన ఈ ప్లాన్స్ కస్టమర్లకు ఉపయోగకరమే అని చెప్పొచ్చు.ఈ ప్లాన్స్ ప్రయోజనాలు ఏంటి అన్నది ఇప్పుడు […]
నేటికాలంలో దాదాపు ప్రతి ఒక్కరు మొబైల్ ను వినియోగిస్తున్నారు. వీటి వాడకంతో పాటు నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. అయితే దాదాపు చాలా మంది రీఛార్జ్ చేయించుకుని ఫోన్ వినియోగించడమే తప్ప.. వాటి రేట్ల విషయాలను పరిశీలీంచడం చాలా తక్కువగా చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో రీఛార్జ్ ప్లాన్ల రేట్లు బాగా పెరిగిపోయాయి. టెలికాం కంపెనీలు చిన్న చిన్నగా డేటా, వాయిస్ రేట్లు పెంచడం మెుదలుపెట్టాయి. ఇప్పుడు మరింత ధరల వడ్డనకు సిద్ధమయ్యాయి. ఇటీవల ఎయిర్టెల్ రీఛార్జ్ ధరలు […]
మీరు జియో కష్టమర్లా..! అయితే మీ కోసమే ఈ వార్త. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను అందిస్తూ.. దేశంలోనేఅగ్రగామి సంస్థగా వెలుగొందుతోన్న జియో మరో మరో సంచలన ఆఫర్ ను తీసుకువచ్చింది. వార్షిక రీఛార్జ్ ప్లాన్ పై ఏకంగా 23 రోజుల పాటు ఫ్రీగా అదనపు వ్యాలిడిటీ ప్రయోజనాలు అందించనున్నట్లు ప్రకటించింది. అంటే.. ఈ 23 రోజులు అన్ని రకాల అన్లిమిటెడ్ సదుపాయాలు ఉచితమన్నమాట. ఆ వివరాలు.. నెల వారి రీఛార్జులతో ఇబ్బంది పడుతోన్న కస్టమర్లను దృష్టిలో […]