బాలీవుడ్ లో ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అమీషా పటేల్ తర్వాత తెలుగు లో కూడా కొంతకాలం తన హవా కొనసాగించింది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.