వెంకీమామలో సరికొత్త యాంగిల్ ని బయటకు తీసిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. బూతులు, అశ్లీల సీన్లతో అంతటా రచ్చ లేపిన ఈ సిరీస్ నుంచి రెండో సీజన్ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది.
తెలుగు సినీ ప్రపంచంలో దగ్గుబాటి కుటుంబానికి ఓ ప్రత్యేక ప్రస్థానం ఉంది. ఆ కుటుంబం నుంచి నిర్మాత సురేష్ బాబు వారసుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రానా.. తనకంటూ ఓ ప్రత్యేక పంథా క్రియేట్ చేసుకున్నాడు. చాలా విషయాల్లో ఒపెన్గా ఉండే రానా.. తాజాగా తన ఆరోగ్యం గురించి ఆసక్తికర వివరాలు వెల్లడించాడు.
వెంకటేష్ ఓటీటీలో సిరీస్ చేయడం ఏమోగానీ సోషల్ మీడియా షేక్ అవుతోంది. బూతు సిరీస్ లో వెంకీ నటించాల్సిన అవసరం ఏముందా అని ప్రతి ఒక్కరూ తెగ మాట్లాడుకుంటున్నారు. మరి దీనికి రీజన్ ఏంటో మీకు తెలుసా?
ఓటీటీ అనగానే చాలామంది డైరెక్టర్లకు బూతు మాత్రమే గుర్తొస్తుందేమో! 'రానా నాయుడు' వెబ్ సిరీస్ చూడగానే అదే అనిపించింది. ఈ సిరీస్ తో తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంట్లోనూ నెట్ ఫ్లిక్స్ జెండా పాతేయాలనుకుంది. కానీ రియాలిటీలో మాత్రం మూతిపళ్లు విరగొట్టుకుంది! ఇంతకీ ఏం జరిగింది?
అలనాటి అందాలతార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.. టాలీవుడ్ ఎంట్రీ కోసం చాలాకాలంగా ఎదురు చూస్తోంది. మొత్తానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన 'NTR30'లో అవకాశం దక్కించుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా నుండి రీసెంట్ గా మేకర్స్ జాన్వీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి కిక్కిచ్చారు. కానీ.. ఎన్టీఆర్ సినిమాకి ముందే జాన్వీ.. తెలుగు హీరోల ప్రాజెక్ట్ లో నటించిందని ఎంతమందికి తెలుసు.
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ యాక్టర్స్ దగ్గుబాటి వెంకటేష్ - రానాలకు ఓటిటి సమయం ఆసన్నమైందని చెప్పాలి. వీరిద్దరూ ప్రధాన పాత్రలలో నటించిన యాక్షన్ డ్రామా సిరీస్ 'రానా నాయుడు'. నెట్ ఫ్లిక్స్ వారు నిర్మించిన ఈ సిరీస్ హాలీవుడ్ 'రే డొనోవన్' సిరీస్ కి అఫిషియల్ రీమేక్ గా రూపొందింది.