తెలుగు ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన శివ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించిన జేడీ చక్రవర్తి తర్వాత మని, గులాబీ, వన్ బై టూ లాంటి చిత్రాలతో హీరోగా మారారు. దర్శకుడిగా, హీరో, విలన్ గా తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందాడు.