నిత్యం వేల మందితో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఇండియన్ రైల్వే, అప్పుడప్పుడు చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలతో ఆందోళన కలుగజేస్తుంది. ఇదే సమయంలో సమర్ధవంతమైన మంత్రి ఉన్నప్పుడు రైలు ప్రమాదాల నివారణకు తీసుకునే చర్యలు, ప్రమాదాలు జరిగినపుడు స్పందించిన తీరు ప్రయాణికులకు ఇండియన్ రైల్వే పట్ల విశ్వాసాన్ని పెంచుతున్నాయి.