భారత దేశంలో చాలా మంది రైలు ప్రయాణాలు అంటే ఎంతో ఇష్టపడుతుంటారు.. ఎందుకంటే బస్సు ఇతర ప్రైవేట్ వాహనాల చార్జీల కన్నా రైలు చార్జీలు తక్కువగా ఉండటం.. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే రైలు లో పలు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.. ఈ కారణం చేతనే రైలు ప్రయాణం అంటే మక్కువ చూపిస్తుంటారు. సాధారణంగా రైలు లో ప్రయాణీకులు ఆహార పదార్థ విషయంలో సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా అనారోగ్యంతో ఇబ్బంది పడేవారు.. మధుమేహం ఉన్నవారు.. చిన్న పిల్లలకు […]