కోల్ కత్తా- పశ్చిమ బెంగాల్ లోని భవానీపూర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీ పూర్ ఉప ఎన్నికలో పోటీ చేస్తుండటంతో ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మొన్న జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓటమిపాలైంది. బీజేపీ అభ్యర్ధి, ప్రస్తుత ప్రతిపక్ష నాయుకుడు సువేందు అధికారి చేతిలో మమత ఓడిపోయింది. కేవలం1959 ఓట్ల తేడా మాత్రమే ఉండటంతో మమతా బెనర్జీ కోర్టులో ఫలితాన్ని […]