భారత టీం ఇండియా క్రికెటర్లకు ఊహించని విపత్తులు రోడ్డు ప్రమాదం రూపంలో ముంచుకొస్తున్నాయి. వీరిని యాక్సిడెంట్లు వీడటం లేదు. గత ఏడాది చివరిలో భారత క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి విదితమే.
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రశ్నపత్రాల కోసం కొందరు ఏకంగా పొలాలను సైతం తాకట్టు పెట్టినట్లు వెల్లడైంది.
రేపల్లె శివ ప్రవీణ్ కుమార్ 1995 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి. తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ (గురుకులాల) కార్యదర్శిగా ఉన్నాడు. కొన్ని రోజుల క్రితం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం బహుజన సమాజ్ పార్టీ లో కొనసాగుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలపై ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్రంలో బీఎస్పీ బలోపేతం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజా సేవకు ఉద్యోగంతో పనిలేదని భావించి పదవీవిరమణ ప్రకటించిన ఆయన నిత్యం ప్రజాక్షేత్రంలో […]
మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్కి కరోనా పాజిటివ్గా తేలింది. స్వల్ప లక్షణాలతో ఆయన గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నాడు. దీంతో ఇదే విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ వేదికగా ఆయన తెలియజేశాడు. గత రెండు రోజులుగా నీరసంగా ఉంటే కోవిడ్ టెస్ట్ చేసుకున్నాను. కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంటనే ప్రభుత్వ గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యాను. ఈ రెండు మూడు రోజులు నాతో పాటు తిరిగిన వాళ్లు కూడా ఎలాంటి […]