ఒడిశాలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికీ 288పైగా మరణించారు. అయితే తాజాగా శిథిలాల కింద చిక్కుకున్న 151 మృతదేహాలను సిబ్బంది బయటకు తీసినట్లు ఒడిశా ప్రధాన కార్యదర్శి ప్రకటనలో తెలిపారు.