రోడ్డు వెడల్పుకు అడ్డొచ్చాయని మహనీయుల విగ్రహాలు తొలగింపు చర్య ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన ఎక్కడో జరగలేదు. తెలంగాణ నూతన సచివాలయం ముందే జరిగింది. ఈ చర్యలపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి.