భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు అయ్యాయి. ఈ మద్యనే కేంద్ర ప్రభుత్వం 3 రకాల ప్రభుత్వ పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచి అందరికీ శుభవార్త తెలిపింది.
మీ పిల్లల భవిష్యత్ గురుంచే మీ ఆలోచనా..! అయితే ఈ కథనం మీరు తప్పక చదవవాల్సిందే. ఈ పథకంలో మీ పిల్లల పేరుపై రోజుకు రూ.6 ఇన్వెస్ట్ చేస్తూ పోతే.. మెచ్యూరిటీ గడువు ముగిశాక లక్ష రూపాయలు మీ చేతికి అందుతాయి.
మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. మంచి పోస్టల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఒకటి అందుబాటులో ఉంది. ఇది తీసుకుంటే మీరు తక్కువ ప్రీమియంకే ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.
పెట్టుబడిదారులకు సురక్షితమైన, భరోసాతో కూడిన రాబడిని అందించే పెట్టుబడి పథకాలకు తపాలా వ్యవస్థ నమ్మదగినది. పభుత్వ సంస్థ కనుక పొదుపు చేయాలనుకునే వారు సందేహాలు లేకుండా పెట్టుబడి పెట్టవచ్చు. తక్కువ మొత్తాలలో ఎక్కువ రాబడి అందించే ఎన్నో పథకాలను పోస్టాఫీస్ అందిస్తోంది. అలాంటి ఒక పథకం వివరాలను మీకందిస్తున్నాం..
మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడాన్ని ఇష్టపడని వారికి పీపీఎఫ్ పథకం ఉత్తమమైనది. ఇందులో చేరితే రిస్క్ లేకుండా కచ్చితమైన రాబడి పొందొచ్చు. అంతేకాకుండా.. రాబడిపై పన్ను మినహాయింపు పొందవచ్చు.
భవిష్యత్ భద్రంగా ఉండాలంటే ఆర్థిక ముందుచూపు అవసరం. అలా భవిష్యత్ అవసరాల కోసం డబ్బు పొదుపు చేయాలనుకునే వారికోసం దేశంలో అనేక పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనవి మరియు అధిక వడ్డీని అందించేవి.. పోస్ట్ ఆఫీస్ పథకాలు. ఇది ప్రభుత్వ రంగ సంస్థ కనుక డబ్బుల గురుంచి చింత అక్కర్లేదు. ప్రైవేట్ సంస్థలు, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడుల కంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న పొదుపు పథకాల్లోదాచుకునే డబ్బులు సురక్షితంగా ఉంటాయన్నది వాస్తవం. రిటర్న్స్ కాస్త […]
ప్రమాద బీమా అంటే రోడ్డు, వాహన ప్రమాదాలు జరిగితేనే వర్తిస్తుందన్నది ప్రజలలో ఉన్న భావన. అది వాస్తవమే అయినా.. ఏ రకమైన ప్రమాదం జరిగినా బీమా వర్తింపజేసే రెండు పథకాలను తపాలా శాఖ తీసుకొచ్చింది. అంటే.. అంగవైకల్యం కలిగినా, పాము కాటుతో మరణించినా, విద్యుత్తుషాక్తో మరణించినా బీమా వర్తిస్తుందన్నమాట. అది కూడా అతి తక్కువ ప్రీమియంతో.. అంతేకాదు.. గాయపడి ఆస్పత్రిలో ఇన్పేషెంట్గా చేరితే ఖర్చుల కోసం రూ.60వేలు, అవుట్ పేషెంట్గా చికిత్స తీసుకొంటే రూ. 30వేలు వంటి […]
మీ పిల్లల భవిష్యత్ గురుంచే మీ ఆలోచనా.. అయితే, ఈ పాలసీ గురించి తెలుసుకోవాల్సిందే. మీ బిడ్డ పేరుపై రోజుకు రూ. పొదుపు చేస్తూ లక్ష రాబడిని పొందవచ్చు. ఎలా..? ఈ పథకం ఏంటి..? ప్రయోజాలేంటి..? అన్న వివరాలు తెలుసుకోవాలంటే కింద చదవాల్సిందే..
‘ధనం మూలం ఇదం జగత్తు’.. ‘పైసామే పరమాత్మ’.. ఇలాంటి చాలా సామెతలు మనం వినే ఉంటాం. అదీ కాక ఈ రోజుల్లో ఎంత సంపాదించినా గానీ.. చేతిలో చిల్లిగవ్వ కూడా మిగట్లేదు అన్నదే చాలా మంది బాధ. ఈ క్రమంలోనే పెరుగుతున్న ఖర్చులను భరించడానికి ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు నేటి యువత. అలాంటి వారికి అద్భుత అవకాశాలు కల్పిస్తున్నాయి పోస్టాఫీస్ స్కీమ్ లు. నెల నెల కొద్ది మెుత్తాల పొదుపుతో లక్షల్లో, కోట్లల్లో రాబడిని పొందొచ్చు. అయితే […]
భారతీయ ప్రభుత్వం రంగానికి సంబంధించిన వాటిలో తపాల వ్యవస్థ ఒకటి. ఒకప్పుడు ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తూ..తన సేవలు అందించేది. కాలక్రమేణ వచ్చిన మార్పులతో పోస్టాఫీస్ వ్యవస్థ కూడా అనే మార్పులు జరిగింది. కేవలం ఉత్తరాలు చేరవేయడమే కాకుండా అనేక పథకాలను ప్రజల ముందుకు తీసుకొవచ్చింది. పెట్టుబడి అందించే పథకాల్లో పోస్టాఫీస్ పథకాలు ముందుంటాయి. బ్యాంకుల ధీటుగా పోస్టాఫీసు తన సేవలను అందిస్తూ ప్రజలకు చేరువ అవుతోంది. ప్రస్తుతం పోస్టాఫీసుల్లో మంచి లాభాలు ఇచ్చే పథకాలు చాలానే ఉన్నాయి. […]